మరల చదవండి ..... మనసు పలికే మౌనరాగం


ఈ రోజు ఈనాడు దినపత్రికలో ఆన్ లైన్ లో హుషారు .. అంగట్లో బేజారు అంటూ వ్రాసిన ఆర్టికల్ చూడండి . నేను 24-02-14 న వ్రాసిన మనసు పలికే మౌనరాగం పోస్ట్ తదుపరి జరిగేది ఇదే . నేటి యువత ఆన్ లైన్ ప్రపంచం లో విహరిస్తూ నిజజీవితంలో చాలా కోల్పోతున్నారు అనటానికి ఉదాహరణ ఇదే . తప్పక చదవండి. 28-02-14 ఈనాడు దినపత్రిక

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం