పోస్ట్‌లు

జూన్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

గ్రేవీ ల రుచి పెరగడానికి .....

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

చక్కెరతో చర్మం నిగనిగ

చిత్రం
ఈనాడు సౌజన్యంతో

.....పూరీ జగన్నాథ రథ యాత్ర......

చిత్రం
. జగన్నాధ ఆలయాన్ని శ్రీక్షేత్రం, శంఖు క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రమని పిలుస్తారు..37,000 చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుత వాస్తుకట్టడం జగన్నాథుని ఆలయం. ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నమహారాజు కట్టించాడట. ఆయనకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదితీరాన ఓ కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమని అజ్ఞాపించాడట కానీ దాన్ని మలచడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో వచ్చి తాను మలుస్తానని చెప్పాడట. అయ ితే తాను తలుపులు మూసుకుని విగ్రహాలు చెక్కే సమయంలో ఎవరు రాకుడదని షరతు విధించాడట. ఉత్సుకత ఆపుకోలేని రాజు పదిహేనోరోజున తలుపులు తెరపించడంతో అయన వాటిని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడట. దాంతో అలాగే ప్రతిష్టించారన్నది స్థలపురాణం. గోపురాలతో పెద్ద మండపాలతో దాదాపు 120 గుళ్ళు ప్రాంగణంలో ఉన్నాయి. బలభద్ర, సుబద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటికి తీసుకు వచ్చి భక్తులకి కనువిందు చేస్తారు. ఊరేగించడానికి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాడ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు

మీకో విషయం తెలుసా?

చిత్రం
ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....  ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? .....  మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది  మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు. మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన దేశ గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను దిగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు. ఇక గోమూత్రం లో

పిట్ట కొంచెం కూత ఘనం

చిత్రం

ఇష్టం గా చదవటం ఇలా

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

అతిధిగా వెళ్ళినప్పుడు

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

అలసటగా ఉందా ?

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

నదుల పుట్టుక , మహాత్ముల పుట్టుక తెలుసుకోలేము

చిత్రం
నదుల పుట్టుక , మహాత్ముల పుట్టుక తెలుసుకోలేము అంటారు . నిజమే వాటిని కనుక్కోవటం కష్టం . కాని మనకు దగ్గర లోని నదుల జన్మస్థానాలు తెలిసినపుడు మాత్రం తప్పక చూసి రావాలి. మడికేరి కి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో తల కావేరి అని కావేరి నది జన్మ స్థలం ఉంది . అది తప్పక చూడవలసిన ప్రదేశం . అందుకే బయలుదేరాం. దారిలోనే భాగ్ మండల్ వస్తుంది . భాగ్ మండల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తలకావేరి ఉంది ఇది బాగా ఎత్తైన కొండల మీద ఉంటుంది . ఇక్కడ కావేరి నది పుట్టి కొండలు , గుట్టల లోంచి ప్రవహించి నదిగా మారింది .  కావేరి జన్మ స్థలం లో కావేరి మాత కు దేవాలయం నిర్మించారు . ఇక్కడికి చేరేసరికి మధ్యాహ్నం అయింది . బాగా ఎండ గా ఉంది . ఇదే దేవాలయం ముఖద్వారం .  దేవాలయం లోనికి కేవలం సంప్రదాయక దుస్తులు కాని , మగ వారు పూర్తి ఫేంట్ , షర్టు వేసుకోవాలి . షార్ట్లు లు లాంటివి  వేసుకోరాదు . ఆడ వారు చీర , లంగా జాకెట్ , పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చును . మోకాళ్ళు కనిపించేలా పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకోవడం నిషిద్దం. ఒక వేల అటువంటి దుస్తులు ధరించి వచ్చిన వారికి ముఖద్వారం వద్దనే పంచె కండువా అద్దెకు ఇస్తారు. కొంత సొమ్ము చెల్లించ

పెదవుల్లో గులాబి మెరుపులు

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

డైరీ రాద్దాం

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

భాగ్ మండల్ - త్రివేణి సంగమం

చిత్రం
మడికేరి కి సుమారు నలబై అయిదు కిలోమిటర్స్ దూరంలో భాగ్ మండల్ ఉంది . ఇక్కడ ప్రసిద్ది ఏమిటంటే ఇక్కడ కావేరి, కనికా , సుజోతి అనే మూడు నదులు కలుస్తాయి . దీనిని త్రివేణి సంగమంగా చెప్తారు.  ఇదే త్రివేణి సంగమం . మరి ఎక్కువ నీళ్ళు ఉండవు . ఇక్కడ మరణించిన పెద్దలకు పితృ కార్యాలు , పిండ ప్రదానాలు చేస్తారు . బహుశా ఉత్తర భారతానికి చెందిన వాళ్ళు అనుకొంటా స్త్రీలు కూడా పాల్గొన్నారు . ఇక్కడ కేరళ సాంప్రదాయంలో కట్టిన దేవాలయం ఉంది . ఇక్కడ చాలా మంది దేవతల గుళ్ళు ఉన్నాయి . దేవాలయం అంతా చాలా పరిశుభ్రంగా ఉంది . ఇక్కడ నిత్యాన్నదానం చెస్తారు. కర్ణాటక లోని చాలా దెవాలయాలయాలో ఈ సంప్రదాయం ఉంది . భోజనం కూడా చాలా చక్కగా , వేడిగా ఉంది . అక్కడ ఒక పెద్ద డిబ్బి ఉంచారు . భోజనం చేసిన వారు తమకు తోచిన దానిని అందులో వేయవచ్చును . అది ఇలాగే మరి కొందరికి భోజనము ఉచితంగా పెట్టడానికి ఉపయోగపడుతుంది . ఇక్కడ చుట్టూ చక్కని కొండలు, మబ్బులు కమ్మి ఉంటుంది . వేసవి కాలం అనిపించలేదు .

బాస్ గా చేయకూడనివి

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

సానుకూల దృక్పధం పెరగాలా?

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

చిత్రం - విచిత్రం

చిత్రం